అమెరికాలో గాంధీ వేళ్లు: ఒబామా

మహాత్మా గాంధీ అహింసాయుత పద్ధతిలో నడిపిన భారత స్వాతంత్ర్యోద్యమ వేళ్లు నేటి అమెరికా సమాజంలో ఉన్నాయని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ బోధనలకు, జీవితానికి ఆయన జయంతి సందర్భంగా అమెరికా ప్రజలు నివాళులర్పిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల, రాజకీయ ఉద్యమాలను అహింసా సందేశాన్ని ప్రతిబింబించాల్సిన సందర్భం నేటి అవసరమని ఆయన అన్నారు. సహనశీలత ద్వారా, అహింసాయుత పద్ధతిలో ప్రతిఘటనోద్యమాన్ని నడిపి సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసిన మహాత్మా గాంధీ ఆత్మశాంతి కోసం జరుపుకునే కార్యక్రమంలో అమెరికన్లు భాగస్వాములవుతారని ఆయన చెప్పారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications