కృష్ణా, నల్లగొండలకు వరద ముప్పు

కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటతో పాటు డజనుకు పైగా మండలాలకు వరద ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. సహాయ, పునరావాసాల కోసం అధికారులు చర్యలు చేపట్టారు. విజయవాడ నీట మునిగే ప్రమాదం ఉంది. లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. పలు గ్రామాలకు ముప్పు పొంచి ఉంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications