మహబూబ్ నగర్ జిల్లాలో వరదలు, నదుల్లో చిక్కుకున్న 38 మంది

మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్తూరు వద్ద 15 మంది విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. వారిని అధికారులు రక్షించగలిగారు. ముడుమూల్ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో రెండు బస్సులు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులను తాళ్లు వేసి స్థానికులు బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రాలయంలో 12 అడుగుల మేరకు నీరు ప్రవహిస్తోంది. మొత్తం 1200 ఇళ్లలో 60 ఇళ్ల ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications