భారీ వర్షాలతో నీట మునిగిన మంత్రాలయం

కర్నూలు పట్టణం అతలాకుతలమైంది.నగరంలోని పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యుల ఇళ్లు కూడా నీట మునిగాయి. కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇల్లు జల దిగ్భంధంలో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. శాసనసభ్యులు టి.జి. వెంకటేష్, కె.ఇ. ప్రభాకర్, మేయర్ రఘురామిరెడ్డి ఇళ్లలోకి వరద నీరు చేరింది. నగరంలోని 30 కాలనీల్లో 5 అడుగుల మేర నీరు చేరింది.
కృష్ణా, తుంగభద్ర నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. సుంకేశుల బ్యారేదీ నుంచి 6.12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సుంకేశుల బ్యారేజీకి గండి పడింది. పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తేసి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications