నేను మండిపడ లేదు: రోశయ్య

దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వరద ప్రమాదం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. మంగళగిరి, బీచుపల్లి, కర్నూలుల్లో మూడు బెటాలియన్ల సైన్యాన్ని రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. కృష్ణా, తుంగభద్ర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 350 చెరువులకు గండి పడినట్లు ఆయన తెలిపారు. వరద తీవ్రత అధికంగా ఉన్న కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications