సోనియా మాతృ సమానురాలు: జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం బెంగుళూరు నుంచి కడప జిల్లాలోని తన స్వస్థలం ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. అక్కడి నుంచి కడపకు బయలుదేరి వచ్చారు. నల్ల కాలువలో వైయస్ రాజశేఖర రెడ్డి సంతాప సభలో పాల్గొని ఆయన అక్కడి నుంచి నేరుగా బెంగుళూర్ వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications