హైదరాబాద్:
మగధీర
సినిమా
హీరో,
ప్రజారాజ్యం
పార్టీ
అధినేత
చిరంజీవి
తనయుడు
రామ్
చరణ్
తేజా
ముఖ్యమంత్రి
సహాయ
నిధికి
పది
లక్షల
రూపాయల
విరాళం
ప్రకటించారు.
వరద
బాధితుల
సహాయం
కోసం
ఆయన
శనివారం
ఆ
విరాళం
ప్రకటించారు.
వరద
సహాయక
చర్యల్లో
పాల్గొనాలని
ఆయన
తన
అభిమానులకు
పిలుపునిచ్చారు.వరద
సహాయక
చర్యల్లో
పాల్గొనాలని
బాలకృష్ణ,
వెంకటేష్
ఇతర
హీరోలు
తమ
అభిమానులకు
పిలుపునిచ్చారు.