మద్యం మత్తులో కెసిఆర్: మల్లు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మద్య మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని ప్రభుత్వ చీఫ్ విఫ్ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మహా నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి మరణిస్తే దాన్ని దిక్కుమాలిన చావుగా అభివర్ణించి కెసిఆర్ రాక్షసానందం పొందుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా కెసిఆర్ మాటలు సరైనవి కావని ఆయన అన్నారు. కెసిఆర్ మాటలు బాధాకరంగా ఉన్నాయని ఆయన అన్నారు.

కెసిఆర్ వ్యాఖ్యలను కాంగ్రెసు సీనియర్ నేత అమోస్ వ్యతిరేకించారు. కెసిఆర్ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కెసిఆర్ పై మరో కాంగ్రెసు నాయకుడు గొనే ప్రకాశరావు విరుచుకుపడ్డారు. తాను ఎవరి మీద కూడా తప్పుడ ఆరోపణలు చేయలేదని ఆయన చెప్పారు. వ్యభిచారులను కూడా తప్పుడు వీసాలపై కెసిఆర్ విదేశాలకు పంపారని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+