ఆదిలాబాద్:
పోలీసుల
రాకను
పసిగట్టిన
మావోయిస్టులు
పరారయ్యారు.
ఈ
సంఘటన
రేండ్లగూడ
అటవీ
ప్రాంతంలో
చోటుచేసుకుంది.
కాగజ్నగర్
మండలం
రేండ్లగూడ
అటవీ
ప్రాంతంలో
కూంబింగ్
నిర్వహిస్తున్న
పోలీసులకు
8
మంది
నక్సల్స్
తారసపడ్డారు.
పోలీసులను
గుర్తించిన
వీరు
వెంటనే
కిట్
బ్యాగులు,
కొద్దిపాటి
ఆయుధ
సామాగ్రిని
వదిలి
వేసి
పారిపోయారు.
వీటిని
స్వాధీనం
చేసుకున్న
గ్రేహౌండ్స్
దళాలు
కూంబింగ్ను
ముమ్మరం
చేశాయి.