ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు వాసనకు నక్సల్స్ పరారీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Maoists
ఆదిలాబాద్‌: పోలీసుల రాకను పసిగట్టిన మావోయిస్టులు పరారయ్యారు. ఈ సంఘటన రేండ్లగూడ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగజ్‌నగర్‌ మండలం రేండ్లగూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు 8 మంది నక్సల్స్‌ తారసపడ్డారు. పోలీసులను గుర్తించిన వీరు వెంటనే కిట్‌ బ్యాగులు, కొద్దిపాటి ఆయుధ సామాగ్రిని వదిలి వేసి పారిపోయారు. వీటిని స్వాధీనం చేసుకున్న గ్రేహౌండ్స్‌ దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X