ఓటేసిన సచిన్, అంబానీ, పవార్

రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సమగ్రాభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని, ధరల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపదని శరద్ పవార్ అన్నారు. దేశ్ ముఖ్ తన కుటుంబ సభ్యులతో కలిసి లాతూరు జిల్లాలోని తన సొంత గ్రామం భాబల్ గావ్ లో ఓటేశారు. కాంగ్రెసు - ఎన్సీపి కూటమికి మెజారిటీ లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆయన కూతురు, షోలాపూర్ కాంగ్రెసు అభ్యర్థి ప్రణతి షిండే, బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్, బిజెపి అభ్యర్థి పూనమ్ మహాజన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications