జార్ఖండ్ లో ఆంధ్రా నక్సల్స్ అరెస్టు

రవిశర్మ ఎకె 47 రైఫిల్ పట్టుకుని ఇతర నక్సలైట్లతో సాయుధ శిక్షణ పొందుతున్న చిత్రాలున్న సిడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్, నాలుగు కాట్రడ్జిజెస్, 60 వేల రూపాయల నగదు, ల్యాప్ ట్యాప్, బ్యాంక్ పాస్ బుక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని ఈ నెల 10వ తేదీన అరెస్టు చేసినట్లు హజారీబాగ్ పోలీసు సూపరింటిండెంట్ పంకజ్ కాంబోజ్ చెప్పారు. రవిశర్మ మేధావి అని, పలు కేసుల్లో ఇతను సూత్రధారి అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రవి శర్మ అలియాస్ అర్జున్ అలియాస్ మహేష్ అలియాస్ అశోక్, ఆయన భార్య బి అనురాధ అలియాస్ రజిత 1999 నుంచి బీహార్, జార్ఖండ్ ల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications