సిఎంగా రోశయ్యే ఉంటారు: మధు యాష్కి

"రోశయ్యే సీఎల్పీ నాయకుడని, పూర్తిస్థాయి ముఖ్యమంత్రి అని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి వీరప్ప మొయిలీ పదేపదే చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత దానికి తిరుగు లేదు" అన్నారు. రోశయ్య ప్రభుత్వం బాగా పనిచేస్తోందని, సోనియా, మన్మోహన్ కూడా కితాబునిచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఈ స్థాయికి ఎదిగిందంటే సోనియా త్యాగం వల్లనేనని, అందుకే ఆమె నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందిగా తాను పార్టీ నేతలను అభ్యర్థిస్తున్నానన్నారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications