హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు చేటు చేస్తున్నారు: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

P Govardhan reddy
హైదరాబాద్: చుట్టూ చేరినవారి వల్లనే కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ కు నష్టం జరుగుతోందని, ఈ విషయాన్ని జగన్ గుర్తించారని కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కావాలనే వారు జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

జగన్ సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన అన్నారు. సీనియర్లు, జూనియర్లు జగన్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డగించలేరని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.జగన్ ను బజారుకీడ్చారని, భ్రష్టు పట్టిస్తున్నారని, జగన్ ను పురికొల్పడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X