వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నాందేడ్ వాసుల మృతి
నాందేడ్ కు చెందిన వారు కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న సుమోను లారీ ఢీకొట్టింది. గాయపడిన ముగ్గురిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఒక్క పాప,నలుగురు మహిళలు ఉన్నారు.
Comments
Story first published: Monday, October 19, 2009, 10:06 [IST]