మాజీ మంత్రి నిమ్మ రాజిరెడ్డి మృతి

నిమ్మ రాజిరెడ్డి వరంగల్ జిల్లాలో 1937 మార్చి 9వ తేదీన జన్మించారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఆయన తొలిసారి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన వరంగల్ జిల్లాలోని చేర్యాల నుంచి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రాజిరెడ్డి కాంగ్రెసు పార్టీలోనూ తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ పని చేశారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications