కరీంనగర్ లో దానంకు చేదు అనుభవం

డెంగ్యూ తదితర వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ దానం నాగేందర్ ను ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు చేసిన లాఠీచార్జీ యువరాజ్యం అధ్యక్షుడు మహిపాల్ తలకు తీవ్రంగా గాయమైంది. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని జీపులో తోసేసి తీసికెళ్లారు. ఈ సమయంలో కొంత మంది కింద పడిపోయినా పోలీసులు పట్టించుకోలేదు.












Click it and Unblock the Notifications