మావోల చేతిలో రాజధాని రైలు డ్రైవర్?

అయితే, మావోయిస్టులు చంపేస్తారనే భయంతో రైలును ఆపేసి డ్రైవర్ పారిపోయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంఘటనతో తమకు ఏ విధమైన సంబంధం లేదని మావోయిస్టు నేత కిషన్ జీ జీ న్యూస్ చానెల్ తో చెప్పారు. రైల్వై రక్షణ దళం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications