వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూళ్లను పేల్చేసిన మావోయిస్టులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jharkhand
గిరిధ్ (జార్ఖండ్): జార్ఖండ్ లోని గిరిధ్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం తెల్లవారు జామున రెండు భవనాలను పేల్చివేశారు. మావోయిస్టులు అప్ గ్రేడెడ్ హరిధ్, అప్ గ్రేడెడ్ ధార్పాహరి పాఠశాల భవనాలను పేలుడు పదార్థాలతో పేల్చివేశారు. ఈ సంఘటనల్లో ప్రాణ నష్టమేమీ లేదు.

మావోయిస్టులు మందుపాతరలు పెట్టి ఉంటారనే అనుమానంతో ఆ ప్రాంతాలకు వెళ్లే విషయంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నక్సల్స్ అణచివేతకు భద్రతా బలగాలు పాఠశాలల్లో విడిది చేస్తున్నారు. దీంతో మావోయిస్టులు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని పేల్చివేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X