ఎన్సీపి సమావేశానికి అజిత్ పవార్ డుమ్మా

మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెసుతో ఎన్సీపి చర్చలు ఢిల్లీలో జరుగుతాయి. ఎన్సీపి అధినేత శరద్ పవార్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీతో సమావేశమవుతారు. మంత్రి పదవుల పంపకం 1999లో మాదిరిగానే జరగాలని ఎన్సిపి అభిప్రాయపడుతోంది. హోం, ఆర్థిక, విద్యుచ్ఛక్తి శాఖలను కాంగ్రెసుకు ఇవ్వడానికి ఎన్సిపి నిరాకరిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని తిరిగి చేపట్టనున్న అశోక్ చవాన్, రాష్ట్ర కాంగ్రెసు చీఫ్ మాణిక్ రావు థాకరే, ముంబై శాఖ అధ్యక్షుడు కృపాశంకర్ సింగ్ న్యూఢిల్లీ చేరుకున్నారు.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications