ప్రభుత్వం నిద్ర పోతోంది: చంద్రబాబు
డెంగ్యూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అందుకు సాంకేతిక కారణాలను చూపుతూ మాట మారుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, వ్యాధులతో బాధపడుతున్నవారిని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోని 110 మంది మరణించారని, అనధికారికంగా ఇంకా ఎక్కువ మందే మరణించి ఉంటారని ఆయన అన్నారు. ఇప్పటికై ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Story first published: Wednesday, October 28, 2009, 10:17 [IST]