వేదిక నుంచి కింద పడిన సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy
హైదరాబాద్: హైదరాబాదులోని లలిత కళాతోరణంలో జరిగిన కళ్యాణమస్తు కార్యక్రమం వేదికపై నుంచి రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కింద పడ్డారు. బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఆమెకు స్పల్పంగా గాయాలయ్యాయి. ఆమెను అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లలిత కళాతోరణంలో జరిగిన కల్యామస్తు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య, గవర్నర్ ఎన్డీ తివారీలతో పాటు ఇతర మంత్రులు హాజరయ్యారు. సబితా ఇంద్రా రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+