రుక్సానా ఇంటిపై మిలిటెంట్ల దాడి

మిలిటెంట్లు రుక్సానా ఇంటిపై గ్రెనేడ్లు విసిరి చీకట్లోకి పారిపోయారు. తన ఇంటిపై దాడి జరుగుతున్న ఆ 22 ఏళ్ల యువతికి తెలుసునని కలెక్టర్ అన్నారు. దాడి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను సురక్షితమైన ప్రదేశంలో ఉంచినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించిన లష్కరే తోయిబా మిలిటెంట్లను రుక్సానా ఎదుర్కుని వారిలో ఒకడిని కాల్పి చంపింది.












Click it and Unblock the Notifications