వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ ఏజెన్సీలో నక్సల్స్ విధ్వంసం
సీలేరు మీదుగా ఒరిస్సాలోకి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు, రవాణాలారీలు ఇతరవాహనాలుతిరుగుముఖం పట్టాయి. ఈనెల 4,5 తేదీల్లో ఏఓబీలో చేపట్టిన బంద్ను విజయవంతం చేయాలంటూ జీకే వీధి మండలం కొత్తపల్లి- లంకపాకలు మధ్య చెట్లు నరికి పడేసిన మావోయిస్టులు ఇవాళ మళ్లీ అదేబాటపట్టారు. ఎయిర్ బాంబింగ్ను వ్యతిరేకించాలని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు.
Comments
Story first published: Sunday, November 1, 2009, 15:39 [IST]