వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా దొర రోశయ్య: కెసీఆర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: రాష్ట్ర ఆవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి అబద్దాలు వల్లెవేశారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ విమర్శించారు. సొంతడబ్బా కొట్టుకోవడం తప్ప ఒక్క పదం కూడా నిజం చెప్పలేదని దుయ్యబట్టారు. వివాదం రేగుతున్న ఈ పరిస్థితుల్లో కూడా తెలుగుతల్లి పాట పాడి రోశయ్య తన ఆంధ్ర దొరతనాన్ని నిలుపుకున్నాడన్నారు.

తెలుగుతల్లి పాటను ఏ అధికారంతో తీసుకొచ్చారో చెప్పాలన్నారు. ఇవాళ తెలంగాణ విద్రోహదినంగా పాటిస్తున్నామని ప్రకటించిన ఆయన నిరసన తెలుపుతున్న కార్యకర్తలను అరెస్టుచేసే అధికారం ఎవరిచ్చారో చెప్పాలని లేకపోతే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. వెంటనే అసెంబ్లీ సమావేశ పరిచి తెలంగాణ ఏర్పాటుకు తీర్మానం చేయాలని, లేకపోతే జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు..

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X