జగన్ ను పిసిసి అధ్యక్షుడిని చేయాలి: మారెప్ప

ఇప్పుడు పార్టీ మనుగడ కోసం జగన్ను పీసీసీ చీఫ్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్ల టికెట్లు రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయని, ఇది కాంగ్రెస్కు తీరని కళంకమన్నారు. నిజాయితీ గల నాయకులు ఉన్నత స్థానంలో ఉంటే క్రమశిక్షణ దానంతట అదే వస్తుందని చెప్పారు. వార్డు మెంబర్లుగా పనికిరానివారు నామినేటెడ్ పోస్టులు దక్కించుకుని అతిగా ప్రవర్తిస్తున్నారని కొందరు సీనియర్ నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన సమర్థులను ఎంపిక చేయడంలో అధిష్ఠానం విఫలమైందనిన్నారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications