యాదవ మంత్రి పార్ధసారధిపై దుమారం

ముందుగానే పీల్డ్ లోడింగ్కు అనుమతి ఇవ్వటంపై మంత్రికి రైతుల సమస్యలపై ఏమాత్రం అవగాహన ఉందో అర్థమవుతుంద న్నారు. ఎడి, మంత్రికంట్రోల్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. కృష్ణా, గుంటూ రు జిల్లాలను రెగ్యులేషన్ చేయలేకపోవడంపై మంత్రి మాటలను విస్మరించారన్నారు. అనంతరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతు బాధలు పట్టని ప్రభుత్వం పేపర్ కంపెనీలతో కుమ్మకై్క కోట్లు దండుకుంటున్నారని, వారి సమస్యలు తీ ర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇటీవల గుడివాడ టిడీపి ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయులు మంత్రి పార్ధసారధి కార్యక్రమాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications