యాదవ మంత్రి పార్ధసారధిపై దుమారం

ముందుగానే పీల్డ్ లోడింగ్కు అనుమతి ఇవ్వటంపై మంత్రికి రైతుల సమస్యలపై ఏమాత్రం అవగాహన ఉందో అర్థమవుతుంద న్నారు. ఎడి, మంత్రికంట్రోల్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. కృష్ణా, గుంటూ రు జిల్లాలను రెగ్యులేషన్ చేయలేకపోవడంపై మంత్రి మాటలను విస్మరించారన్నారు. అనంతరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతు బాధలు పట్టని ప్రభుత్వం పేపర్ కంపెనీలతో కుమ్మకై్క కోట్లు దండుకుంటున్నారని, వారి సమస్యలు తీ ర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇటీవల గుడివాడ టిడీపి ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయులు మంత్రి పార్ధసారధి కార్యక్రమాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications