పాపన్నపేటలో తెరాస నేతల ధర్నా

ధర్నాలో రాజేందర్, హరీష్ రావులతో పాటు శాసనసభ్యుడు రామారావు, మాజీ శాసనసభ్యులు పద్మా దేవేందర్, రామలింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాతో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ దళిత భూముల ఆక్రమణపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. లక్ష్మీనగర్ లో పర్యటించి నిజాలు తెలుసుకోవాలని చర్యలు చేపట్టాలని ఆనయ కమిషన్ ను కోరారు.












Click it and Unblock the Notifications