మైనంపల్లి రాజీనామా చేస్తారా: హరీష్

హనుమంతరావు రాఘవాపూర్ కు వచ్చి మీడియా తదితరుల ముందు తనపై చేసిన భూ అక్రమ ఆక్రమణ ఆరోపణలను రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేపడతానని హనుమంతరావు చేసిన ప్రకటనపై కూడా ఆయన ప్రతిస్పందించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన బంధువులు రాఘవాపూర్ లో భూములు ఆక్రమించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మీనగర్ లో ఎవరి మీద కూడా ఆరోపణలు చేయలేదని, దళితుల భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం దళితులకు తిరిగి అప్పగించాలని కోరామని ఆయన చెప్పారు. దళితుల భూములను దళితులకు ఇవ్వకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయంలో తెలుగుదేశం వైఖరి స్పష్టం చేయాలని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం












Click it and Unblock the Notifications