తెరాస అంతు చూస్తా: మైనంపల్లి

తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు బంధువులు 110 ఎకరాలను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ఆ భూముల నుంచి దళితులను వెళ్లగొట్టారని ఆయన అన్నారు. తెరాస అంతు చూసే దాకా తాను నిద్రపోనని ఆయన సవాల్ చేశారు. తాను త్వరలోనే సమైక్యాంధ్ర ఉద్యమం చేపడతానని ఆయన చెప్పారు. రాఘవాపూర్ లో బినామీ పేర్ల మీద అసైన్డ్ భూములను కొని హరీష్ రావు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications