మైనింగ్ మాఫియాకు వైయస్ వత్తాసు: నాగం

తమ మంత్రివర్గంలోని సభ్యుడు అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడుతున్నారని అంటూ దానిపై చర్య తీసుకోవాలని కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కేంద్రానికి లేఖ రాశారని, అయితే గాలి జనార్దన్ రెడ్డిపై ఏ విధమైన చర్య తీసుకోలేదని ఆయన అన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం యెడ్యూరప్పకు మద్దతివ్వాల్సింది పోయి గాలి జనార్దన్ రెడ్డి షరతులకు తలొగ్గిందని ఆయన విమర్శించారు.బిజెపి కేంద్ర నాయకత్వం మైనింగ్ మాఫియాకే వత్తాసు పలికిందని ఆయన వ్యాఖ్యానించారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications