బ్రిటిష్ లైబ్రరీలో ఝాన్సీ లక్ష్మీబాయ్ లేఖ

Jhansi Rani
లండన్: ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీకి ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ పర్షియన్ భాషలో రాసిన లేఖ లభ్యమైంది. గ్రంధాలయం ఆర్కీవ్స్ లో ఈ లేఖ కనిపించింది. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి కొద్ది రోజుల ముందు ఆమె ఆ లేఖ రాసింది. బౌవురింగ్ కలెక్షన్ గా చెప్పే డాక్యమెంట్ల సేకరణలో ఈ లేఖ ఒక భాగమని ప్రస్తుతం లండన్ లో ఉన్న విక్టోరియా రీసెర్చ్, అల్బర్జ్ మ్యూజియం మహారాజా ఎగ్జిబిషన్ క్యురేటర్ దీపికా అహ్లావత్ చెప్పారు. భారత్ లో పనిచేసిన బ్రిటిష్ అధికారి లూయిస్ బెంతెమ్ బౌవురింగ్ ఈ లేఖను సేకరించినట్లు ఆమె చెప్పారు.

తన భర్త చనిపోయిన రాత్రి తన పరిస్థితిని ఝాన్సీరాణి ఆ లేఖలో వివరించారు. తన అంత్యక్రియలు జరపడానికి తగిన వారసుడిని దత్తత తీసుకోవాలని ఝాన్సీ రాణి భర్త అనుకున్నట్లు, దామోదర్ రావును తన వారసుడిగా ఎంపిక చేయాలని భావించినట్లు దీపికా అహ్లావత్ చెప్పారు. అయితే డల్హౌసీ ఆ దత్తతను అంగీకరించలేదని, దాంతో ఝాన్సీ రాణి ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటులో చేరిందని ఆమె వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+