పేరుకే ఓబుళాపురంపై సిబిఐ దర్యాప్తు: బాబు

ఓబుళాపురం గనుల లీజును రద్దు చేయాలని, మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని, అక్కడి ముడి ఇనుమును స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబుళాపురం గనులకు సంబంధించిన పత్రాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ ఫైళ్లను స్పీకర్ వద్ద పెట్టాలని డిమాండ్ చేశామని ఆయన చెప్పారు. సిబిఐ దర్యాప్తును వైయస్ జగన్ తో పాటు గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆహ్వానించారని, అయితే ఓబుళాపురం మైనింగ్ కు సంబంధించిన డబ్బులు ఎక్కడికెళ్లాయనేది తేలాలని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. రాష్ట్ర సరిహద్దులు కూడా మార్చివేశారని, గ్రామాల సరిహద్దులు మార్చేశారని ఆయన ఆరోపించారు. ఇతర మైనింగ్ కంపెనీలను బెదిరించి తమలో కలిపేసుకున్నారని ఆయన ఆరోపించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఓబుళాపురంపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications