పేరుకే ఓబుళాపురంపై సిబిఐ దర్యాప్తు: బాబు

ఓబుళాపురం గనుల లీజును రద్దు చేయాలని, మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని, అక్కడి ముడి ఇనుమును స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబుళాపురం గనులకు సంబంధించిన పత్రాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ ఫైళ్లను స్పీకర్ వద్ద పెట్టాలని డిమాండ్ చేశామని ఆయన చెప్పారు. సిబిఐ దర్యాప్తును వైయస్ జగన్ తో పాటు గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆహ్వానించారని, అయితే ఓబుళాపురం మైనింగ్ కు సంబంధించిన డబ్బులు ఎక్కడికెళ్లాయనేది తేలాలని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. రాష్ట్ర సరిహద్దులు కూడా మార్చివేశారని, గ్రామాల సరిహద్దులు మార్చేశారని ఆయన ఆరోపించారు. ఇతర మైనింగ్ కంపెనీలను బెదిరించి తమలో కలిపేసుకున్నారని ఆయన ఆరోపించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఓబుళాపురంపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications