వైయస్సార్ మృతికి పార్లమెంటు నివాళి

పార్లమెంటు శీతాకాలం సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి.సంతాప తీర్మానానికి ముందు రాజ బబ్బర్ తో పాటు కొత్త సభ్యులు లోకసభలో ప్రమాణం చేశారు. రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతాయని భావిస్తున్నారు. మధుకొడా మనీ లాండరింగ్ కేసు, గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ వ్యవహారం, అధిక ధరలు వంటి పలు అంశాలు పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications