ఎన్ ఎంయుతో యాదవ్ చర్చలు వాయిదా

కాగా, ఆర్టీసి కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణరావు అన్నారు. సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన కార్మికులకు సూచించారు. యూనియన్ నేతలతో తమ యాజమాన్యం చర్చలు జరుపుతోందని, ఆదాయం లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని ఆయన కరీంనగర్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష గురించి విలేకరులు ప్రశ్నించగా తెలంగాణ ఉద్యమంలో అలాంటివి తాను ఎన్నో చేశానని ఆయన జవాబిచ్చారు.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications