వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై కేసులో ఇటలీలో ఇద్దరు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Attacks
రోమ్: నిరుటి ముంబై దాడుల కేసులో ఇటీలలోని బ్రెస్సియాలో ఇద్దరు పాకిస్తానీలను అరెస్టు చేసినట్లు ఎఎన్ ఎస్ ఎ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వారిద్దరు దాడులకు మద్దతు ఇచ్చినట్లు భావిస్తున్నారు. ముంబై దాడులకు ఈ ఇద్దరు నిధులను పంపడానికి డబ్బుల సరఫరా సంస్థను వాడినట్లు చెబుతున్నారు.

దాడులకు పాల్పడినవారితో ఇంటర్నెట్ ఫోన్ ద్వారా సంబంధాలతో డబ్బులు పంపినట్లు పోలీసులు చెప్పారు. వారిద్దరిని శనివారం అరెస్టు చేశారు. దాడులకు సహకరించి, ప్రోత్సహించడమే కాకుండా ఆక్రమ ఆర్థిక కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు వారిపై ఆరోపణలు మోపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X