వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబై కేసులో ఇటలీలో ఇద్దరు అరెస్టు
దాడులకు పాల్పడినవారితో ఇంటర్నెట్ ఫోన్ ద్వారా సంబంధాలతో డబ్బులు పంపినట్లు పోలీసులు చెప్పారు. వారిద్దరిని శనివారం అరెస్టు చేశారు. దాడులకు సహకరించి, ప్రోత్సహించడమే కాకుండా ఆక్రమ ఆర్థిక కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు వారిపై ఆరోపణలు మోపారు.
Comments
Story first published: Saturday, November 21, 2009, 14:54 [IST]