ముందుగానే అజ్ఞాతంలోకి కెసిఆర్

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపడితే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పోలీసులను అప్రమత్తం చేసింది. పోలీసులు కెసిఆర్ దీక్షను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో కెసిఆర్ ను ముందుగానే అరెస్టు చేయడానికి పోలీసు యంత్రాంగం సమాయత్తమవుతున్నట్లు సమాచారం. దీంతో కెసిఆర్ ఈ నెల 27, 28 తేదీల్లో ఎవరికీ కనిపించకుండా రహస్య ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications