కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ కుటుంబానికే పులివెందుల సీటు: డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే కేటాయించనున్నట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతితో పులివెందుల సీటు ఖాళీ అయింది. ఈ నెల 25వ తేదీన పులివెందుల నియోజకవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వచ్చే నెల 19వ తేదీన పోలింగు జరుగుతుంది.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డి్ప్యూటి మేయర్ పదవులు తమ పార్టీకే చెందుతాయని శ్రీనివాస్ అన్నారు. సెటిలర్లను పారిపోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అనడం సరి కాదని ఆయన అన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చుదిద్దుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X