చంద్రబాబు మాట తప్పారు: జగన్

ఇచ్చిన మాట మీద నిలబడినవారికే విశ్వసనీయత ఉంటుందని, ఇచ్చిన మాట నిలబెట్టేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలని ఆయన అన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కేవలం 600 ఇళ్ల నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు. వైయస్ హయాంలో 78 వేల ఇళ్ల నిర్మాణం జరిగిందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పాలనలో పాలనలో 7 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యాయని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications