Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరవు మండలాలు పెంచుతాం: సిఎం

Rosaiah
విశాఖపట్నం: అవసరమైతే కరవు మండలాల జాబితాను పెంచుతామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన బుధవారం ఈ విషయం చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందని, అందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అధికారులు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం , విజయనగరం, విశాఖ జిల్లాల్లో కరవు నివారణ చర్యలు, వ్యవసాయం, పశు సంవర్ధకం, ఉపాధి హామీ, మంచినీరు, ఆరోగ్యం తదితర సమస్యలపై ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

రెండు రోజుల పర్యటన కోసం ఆనయ బుధవారం ఉదయం పదిన్నర గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సమావేశాలు ఒంటి గంట వరకు సాగుతాయి. బుధవారం సిఎం ఐదు అధికారిక, మూడు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+