హైదరాబాద్ లో వాడిపోతున్న 'కమలం'

గతంలో హైదరాబాదులో బిజెపి శాసనసభా స్థానాలను కూడా గెలుస్తూ వచ్చింది. మలక్ పేట వంటి శాసనసభా నియోజకవర్గాల్లో కూడా బిజెపి పూర్తిగా బలహీన పడిపోయింది. దీనికి ప్రజారాజ్యం, లోకసత్తా పార్టీలు కూడా కారణంగా చెప్పవచ్చు. యువత ఎక్కువగా బిజెపి వైపు ఉంటూ వచ్చింది. ఇప్పుడు యువత ఎక్కువగా చిరంజీవి, జయప్రకాష్ వైపు మళ్లినట్లుగా భావిస్తున్నారు. దీనికి తోడు, చాలా మంది తెలంగాణ రాష్ట్ర సమితి వైపు కూడా మళ్లారు. గత ఎన్నికల్లో హిమాయత్ నగర్ శాసనాసభా స్థానాన్ని మాత్రమే బిజెపి గెలుచుకుంది. అందుకు కాంగ్రెసు స్థానికేతరుడిని పోటీకి పెట్టడం, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పోటీలో ఉండడం, కిషన్ రెడ్డిపై ప్రజల్లో మంచి పేరు ఉండడం కారణాలు. పైగా, బిజెపి నాయకత్వంలో తీవ్ర స్థాయిలో కుమ్ములాటలు ఉన్నాయి.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications