ఎన్నారైలకు ప్రధాని మన్మోహన్ పిలువు

భారత్ ను కూడా ఆర్థిక మాంద్యం తాకినప్పటికీ శ్వాసను తీసుకుని ముందుకు సాగగలుగుతున్నామని ఆయన చెప్పారు. స్థిరమైన అభివృద్ధి సాధనకు అవసరమైన ఆర్థిక పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. కొత్త సవాళ్లు, అవకాశాలతో పెరుగుదల సాధ్యమవుతోందని ఆయన అన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాల్లో కాకుండా భారత్ లోని విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు అవసరమని ఆయన చెప్పారు. విజయానికి వనరుల కన్నా సృజనాత్మక ఆలోచన, నూతన ఆవిష్కరణలు అవసరమని ఆయన అన్నారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications