జగన్ హడావిడి: పెద్దాయనకు లైన్ క్లియర్

కాగా, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెసు శాసనసభ్యులు ప్రకటిస్తున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయనందుకు కలత చెంది మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అధిష్టానం చెప్పినట్లే జరుగుతుందని సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తమ అభిప్రాయాలకు అవకాశమిస్తే మాట్లాడ్తామని ఆయన చెప్పారు. తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని టిజి వెంకటేష్, తూర్పు జయప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు. కాంగ్రెసు సిఎల్పీ సమావేశానికి కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వచ్చారు. సిఎల్పీ నేతగా రోశయ్య పేరును జగన్ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు జగన్ ను ప్రణబ్, మొయిలీ ఒప్పించారని అంటున్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications