అరు డివిజన్లలో గెలిపించిన జయసుధ

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి గ్రేటర్ ఎన్నికల్లో చుక్కెదురైంది. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో టీడీపీ విజయం సాధించడంతో ముందస్తు అంచనాలు తల్లకిందులయ్యాయి. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ పోరులో హోమంత్రి, ఆమె అనుచరులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపకపోవడం విశేషం. పట్టణ ప్రాంత ఓటర్లు అధికంగా ఉన్న ఈరెండు డివిజన్లలో అందరి అంచనాలకు భిన్నంగా ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. మొదటినుంచీ కాంగ్రెస్కు బాగా పట్టున్న సరూర్నగర్ డివిజన్లో టీడీపీ విజయం సాధించడం రాజకీయ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేసింది. రామకృష్ణాపురం డివిజన్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications