సిఎల్పీ నేతగా రోశయ్య ఏకగ్రీవ ఎన్నిక

నాటకీయంగా జరిగిన పరిణామాల మధ్య ఎట్టకేలకు సిఎల్పీ సమావేశం జరిగింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు వీరప్ప మొయిలీ సిఎల్పీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సమావేశం తొలుత సంతాపం ప్రకటించింది. ఆ తర్వాత వరద మృతులకు సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేశారు. ఆ తర్వాత సిఎల్పీ నేత ఎంపిక జరిగింది. సిఎల్పీ నేత ఎంపిక విషయాన్ని సోనియాకు అప్పగిస్తూ వైయస్ జగన్ తీర్మానం ప్రతిపాదించారు. సిఎల్పీ సమావేశానికి పార్లమెంటు సభ్యులు కె.కేశవరావు, వి.హనుమంతరావు, మధు యాష్కీ గౌడ్ దూరంగా ఉన్నారు. శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కాస్తా ఆలస్యంగా వచ్చారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?











Click it and Unblock the Notifications