కాకినాడ తీరంలో సింగపూరు సంస్ధ ఓడరేవు

కేజీ బేసిన్ ప్రాంతంలో జరుగుతున్న భారీ ఆయిల్, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలు ఇతర కార్యకలాపాల కారణంగా ఈ ప్రాంతంలో షిప్పింగ్ వ్యాపారం పెద్ద ఎత్తున పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్బంగా వ్యక్తం చేశారు. ఎస్కెఎల్ జాయింట్ వెంచర్లో సెంబ్ కార్ప్మెరైన్ తొలివిడతగా 5 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి 19.9 శాతం వాటాను తీసుకుంటుందని, తమ వాటాను 40 శాతం వరకు పెంచుకునే సౌలభ్యాన్ని కలిగి ఉంటామని ఫూకీ తెలిపారు.
ఈ ప్రతిపాదిత ఓడరేవులో వివిధ రకాల ఓడలకు మరమ్మతులు చేసే సౌకర్యంతో పాటు కొత్త వెసెల్స్, షిప్స్ నిర్మాణానికి కావలసిన వసతులను కూడా ఏర్పాటు చేస్తామని ఎస్కె ఎల్ డైరెక్టర్ క్రిస్ కె. నిట్టల తెలిపారు.మన దేశానికి చెందిన ఓడలు ప్రస్తుతం మరమ్మతుల కోసం సింగపూర్కు వెళుతున్నాయని, ఇందుకు గాను 20 లక్షల డాలర్ల నుంచి 2 కోట్ల డాలర్ల వరకు వ్యయం అవుతుందని, ఈ రకమైన వ్యాపారం ఎస్కెఎల్కు మళ్లే అవకాశం ఉందని నిట్టల తెలిపారు. విశాఖ పట్నం- చెన్నయ్ ఓడరేవుల మధ్య అత్యంత కీలకమైన ప్రాంతంలో ఎస్కెఎల్ పోర్టును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications