'గాలి' వజ్ర కిరీటంపై టిటిడి మల్లగుల్లాలు

గాలి జనార్దన్ రెడ్డి నుంచి రశీదును ఎందుకు తీసుకోలేదనే విషయంపై ఇప్పుడు టిటిడి పాలక మండలిలో చర్చ సాగుతోంది. అది నలుపా, తెలుపా అనే విషయంపై కూడా సందిగ్ధంలో పడుతున్నారు. అయితే, గాలి జనార్దన్ రెడ్డి అట్టహాసంగా అందరికీ తెలిసే విధంగా దాన్ని సమర్పించినందున నలుపా, తెలుపా అనే సందేహాలు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి శ్రీవారి ఆభరణాలను లెక్కిస్తారు. ఈ సమయంలో వజ్ర కిరీటం ధరపై సందేహాలు తలెత్తాయి.
More From
-
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications