వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్షి ప్రతుల దగ్ధం: క్రిస్టోఫర్ ఇంటిపై దాడి
ఉస్మానియాలో విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని విద్యార్థి సంఘం నాయకుడు చెప్పారు. పోలీసులు లేకపోతే విద్యార్థులు ప్రశాంతంగా ఉంటారని వారు చెప్పారు. సికింద్రాబాదులోని పిజి కళాశాల విద్యార్థులు అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. తెలంగాణలోని పలు కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కరీంనగర్, వరంగల్, సూర్యాపేట వంటి పలు ప్రాంతాల్లో న్యాయవాదులు కోర్టులు బహిష్కరించారు.
Comments
telangana తెలంగాణ students ou k chandrasekhar rao fast ఉస్మానియా సాక్షి దినపత్రిక విద్యార్థులు పాలమూరు కె చంద్రశేఖర రావు sakshi daily ఆమరణ నిరాహార దీక్ష
Story first published: Monday, November 30, 2009, 11:04 [IST]