ప్రభుత్వ చర్యపై తెలంగాణ ఎన్నారైల గరం
ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండించాలని వారు తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, ప్రజారాజ్యం పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు యుపిఎ ప్రభుత్వాన్ని కోరారు. వినోద్, దేవేందర్, పాపిరెడ్డి, రామకృష్ణ, నర్సింగ రావు, సిహెచ్ కిషన్, జయపాల్, నరేష్, అశోక్, మాధవ్, ఇంద్రసేనా రెడ్డి, రవికాంత్, రాజశేఖర్, వేణుగోపాల రెడ్డి, నవీన్, శ్రావణ్, పవన్, ఉపేందర్ తదితర తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఆస్ట్రేలియా చాప్టర్ సభ్యులు ఇందులో ఉన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ NRI telangana తెలంగాణ australia ఆస్ట్రేలియా k chandrasekhar rao ఎన్నారై osmania university ఉస్మానియా విశ్వవిద్యాలయం కె చంద్రశేఖర రావు
Story first published: Tuesday, December 1, 2009, 11:47 [IST]