రేణుకా చౌదరి క్యాంపు ఆఫీసుకు నిప్పు
రేణుకా చౌదరిని తెలంగాణ ద్రోహిగా ఆ లేఖలో అభివర్ణించారు. తెలంగాణకు వ్యతిరేకంగా రేణుకా చౌదరి వ్యవహరిస్తున్నారని తెరాస కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. తెరాస బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మరింత కాంగ్రెసు నాయకుల ఇళ్లపై దాడులు జరగవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ విషయంపై మాట్లాడడానికి రేణుకా చౌదరి అందుబాటులో లేరు.
Comments
congress telangana తెలంగాణ khammam ఖమ్మం రేణుకా చౌదరి k chandrasekhar rao renuka chowdary fast కాంగ్రెసు కె చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష
Story first published: Wednesday, December 2, 2009, 8:46 [IST]