పులివెందుల నుంచి విజయలక్ష్మి ఎన్నిక

నామినేషన్ల గడువు ముగిసిన వెంటనే కడప పార్లమెంటు సభ్యుడు, వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ బెంగుళూర్ కు వెళ్లారు. తల్లితో పాటు ఆయన బెంగుళూర్ నుంచి పులివెందులకు వచ్చారు. విజయలక్ష్మి నామినేషన్ ను ఆయన దగ్గరుండి వేయించారు. ఈ సందర్భంగా పులివెందులలో భారీ సభను కూడా ఏర్పాటు చేశారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 5వ తేదీ. వైయస్ విజయలక్ష్మి ఎన్నికైనట్లు అదే రోజు అధికారికంగా ప్రకటిస్తారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications